Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింహులపేటలో నీటి ఎద్దడితో రైతుల అవస్థలు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 2:34 PM మహబూబాబాద్ General
నర్సింహులపేటలో నీటి ఎద్దడితో రైతుల అవస్థలు - Udayam
నర్సింహులపేట మండలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక చెరువులు, కుంటలు, బావులు నీరు లేక వెలవెలబోతున్నాయి. పంటలకు సరిపడా నీరు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది నీటి ఎద్దడితో వ్యవసాయం చేయడం చాలా కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...