వార్తలకు తిరిగి వెళ్లండి

వానాకాలం సీజన్లో వర్షాభావం కొనసాగుతుండటంతో ఎస్సారెస్పీ జలాల కోసం మహబూబాబాద్ జిల్లా ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు నీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో ఈ సీజన్లో నీటి విడుదల అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. తక్కువ నీటి అవసరమైన పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...
