Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాజీపేటలో BRS ఆధ్వర్యంలో రైతు సదస్సు

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 6:25 PM హన్మకొండ General
కాజీపేటలో BRS ఆధ్వర్యంలో రైతు సదస్సు - Udayam
కాజీపేటలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. మాజీ కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్‌ దాస్యం విజయభాస్కర్‌ పాల్గొన్నారు. కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణను ధాన్యభాండాగారంగా తీర్చిదిద్దారని వారు చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు.

Comments

G
Loading comments...