వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో నందికొట్కూరుకు చెందిన రైతు వెంకటరెడ్డికి మినుము పంట నష్టం మిగిల్చింది. 9 ఎకరాల్లో సాగు చేసిన పంట ఎదగకపోవడంతో చేతికొచ్చే దశలో ట్రాక్టర్తో దున్నివేశారు.
ఇందులో 3 ఎకరాలు సొంత భూమి కాగా, మరో 6 ఎకరాలను ఎకరాకు రూ.20 వేల కౌలుకు తీసుకున్నారు. పెట్టుబడి మొత్తం నష్టపోయానని, పంట నష్టాన్ని పరిశీలించి పరిహారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

