Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షెడ్ల పేరుతో రైతుల నుంచి వసూళ్లు.. ఉద్యోగిపై ఫిర్యాదు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 01, 2026 12:15 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
షెడ్ల పేరుతో రైతుల నుంచి వసూళ్లు.. ఉద్యోగిపై ఫిర్యాదు - Udayam
తాడిమర్రి మండలం దాడితోట గ్రామ సచివాలయంలో యానిమల్ హస్బెండరీ ఉద్యోగి బ్రహ్మయ్యపై గొర్రెలు, పశువుల షెడ్లు మంజూరు చేయిస్తానని చెప్పి రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారు 80 మంది రైతుల నుంచి నగదు తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తూ పశుసంవర్ధకశాఖ వైద్యుడు యూనస్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు యూనస్ తెలిపారు.

Comments

G
Loading comments...