వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
వనపర్తి జిల్లా పెద్దమందడి రైతు వేదికలో ‘రైతు నేస్తం’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరై రైతులకు అందుతున్న అంశాలపై అవగాహన కల్పించారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...


