వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లం HP పెట్రోల్ బంక్ వద్ద బుధవారం నకిలీ నోట్ల ఘటన కలకలం రేపింది. ఓ వాహనదారుడు రూ.2 వేల డీజిల్ పోయించుకుని, సిబ్బందికి నకిలీ కరెన్సీ ఇచ్చాడు. సిబ్బంది గుర్తించి అడ్డుకునేందుకు యత్నించగా వాహనదారుడు పరారయ్యాడు.
పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే బంక్కు చేరుకుని CCTV దృశ్యాలను పరిశీలించారు. ఆ వాహనం మహారాష్ట్రకు చెందినదిగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
Comments
Loading comments...

