వార్తలకు తిరిగి వెళ్లండి
నకిలీ నోట్ల అడ్డాగా జిల్లా

Photo Gallery
అనంతపురం జిల్లాలో దశాబ్దకాలంగా నకిలీ నోట్ల చలామణి పెరుగుతోంది. యువత కలర్ ప్రింటర్లతో ముద్రిస్తూ ఏపీ, తెలంగాణల్లో చలామణి చేస్తున్నారు.
రసాయనాలతో నోట్లు మారుస్తామని కొందరు దోపిడీలకు కూడా తెగబడుతున్నారు. శారదానగర్లో ముద్రణ ముఠా పట్టుబడటంతో, ఎస్పీ జగదీశ్ దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
Comments
Loading comments...