Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ డిగ్రీల భాగోతం: 3,000 మంది టీచర్లు తొలగింపు

రాజశేఖర్ రావు Jul 11, 2026 2:10 AM అల్ ఇండియా 5 viewsabout 1 hour ago
నకిలీ డిగ్రీల భాగోతం: 3,000 మంది టీచర్లు తొలగింపు - Udayam Digital
నకిలీ డిగ్రీలు, ఫోర్జరీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించారనే ఆరోపణలతో 3,000 మంది ఉపాధ్యాయులను తొలగించాలని బిహార్ ప్రభుత్వం నిర్ణయించింది. 2006-2015 మధ్య జరిగిన నియామకాలపై విజిలెన్స్ బ్యూరో జరిపిన విచారణ ఆధారంగా ఈ చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలువురిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, వారి వద్ద నుంచి ఇప్పటివరకు చెల్లించిన జీతాలు, గౌరవ వేతనాలను వడ్డీతో సహా రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Comments

G
Loading comments...