Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదరం సర్టిఫికెట్ల పేరుతో 15 మందికి టోకరా

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 11, 2026 12:24 PM అనంతపురంGeneral
సదరం సర్టిఫికెట్ల పేరుతో 15 మందికి టోకరా - Udayam
అంతపురం నరసయానికుంటకు చెందిన 15 మంది నుంచి సదరం ధ్రువపత్రాలు ఇప్పిస్తామంటూ ఇద్దరు రూ.12-15 వేల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫోన్లకు స్పందించకపోవడంతో బాధితులు వారిని నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరం ధ్రువపత్రాల పేరుతో దళారులు మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నారు.

Comments

G
Loading comments...