వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురానికి చెందిన తేజశ్రీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే భర్తతో కలిసి చాక్లెట్ బొకేలు తయారు చేస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా వివాహాలు, ప్రత్యేక సందర్భాలకు వినూత్న చాక్లెట్ బొకేలు విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు.
డ్రైఫ్రూట్స్తో తయారుచేసే ఆరోగ్యకర చాక్లెట్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వ్యాపారం ద్వారా నెలకు సుమారు రూ.20 వేల ఆదాయం పొందుతున్నట్లు తేజశ్రీ తెలిపారు.
Comments
Loading comments...
