వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామంలో ఎత్తిపోతల పథకం పైప్ లైన్ పగలడంతో నీరు భారీగా ఎగసిపడుతుంది.
భారీ ప్రెజర్ తో సుమారు 100 అడుగుల ఎత్తులో ఎగసి పడడంతో పలువురు రైతులకు చెందిన వరి పొలాలు మునిగి పోయినాయి. రెండు రోజుల నుండి అధికారులు ఎవరూ రావడం లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

