వార్తలకు తిరిగి వెళ్లండి
ఇథనాల్ ట్యాంకర్ను ఢీకొన్న కారు: ఆరుగురు మృతి
ముంబై కోస్టల్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఇథనాల్ ట్యాంకర్ను ఢీకొట్టిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. ట్యాంకర్లో ఇథనాల్ ఉండటంతో ప్రమాదం జరగకుండా అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...