Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ కమిషన్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 4:58 PM పల్నాడుGeneral
ఎస్సీ కమిషన్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక - Udayam
జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పల్నాడు ఎస్సీ కమిషన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఛైర్మన్ కె.ఎస్. జవహర్, వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ , జేసీ సంజనా సింహా, కమిషన్ సభ్యుడు మేకల బిక్షం, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...