వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లతో పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజనం, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సమస్యలు తదితర అంశాలపై వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు
Comments
Loading comments...

