Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్బీఐ కాలనీలో జనరల్ స్టోర్‌లో నగదు చోరీ

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 25, 2026 7:24 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఎస్బీఐ కాలనీలో జనరల్ స్టోర్‌లో  నగదు చోరీ - Udayam
ధర్మవరం ఎస్బీఐ కాలనీ రోడ్డులో ఉన్న శ్రీనిధి జనరల్ స్టోర్‌లో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ధర్మవరం వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించగా ఎస్‌ఐ ఇషాక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని దుకాణాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఈ ఘటనలో రూ.30 వేల నగదు, సుమారు రూ.10 వేల విలువైన సిగరెట్లు చోరీకి గురైనట్లు బాధితులు ఆర్.హరి, ఆర్.గురు తెలిపారు.

Comments

G
Loading comments...