వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మండల బిజెపి అధ్యక్షుడు మట్ట నరేష్ గౌడ్ అధ్యక్షతన సోమవారం ‘ఎస్-ఐఆర్’ (SIR) ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై విస్తృత కార్యశాల నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ముఖ్య అతిథిగా హాజరై, ఎస్-ఐఆర్ సవరణ ప్రక్రియపై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

