వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ లో భాగంగా అర్హులైన ఓటర్లు ఎవరు కూడా నష్టపోకుండా చూసుకుంటామని కాంగ్రెస్ నిర్మాణ నియోజకవర్గ ఇన్చార్జి కే శ్రీ హరిరావు పేర్కొన్నారు.
ఈనెల 27 , 28న ఈ విషయమై కాంగ్రెస్ బిఎల్ఏలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎస్ఐఆర్ జిల్లా కోఆర్డినేటర్ తాహెర్బిన్ హందాన్ ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

