వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్లోని రాఘవేంద్ర, వైష్ణవి ఫెర్టిలైజర్స్ షాపులను ఏడీఏ బి.వెంకటేశం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, నిల్వలను పరిశీలించి, రైతులకు నాణ్యమైన ఎరువులను నిర్ణీత ధరలకే విక్రయించాలని స్పష్టం చేశారు.
అనంతరం డీలర్లతో సమావేశమై, రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. దుకాణాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

