వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పురపాలక కార్మికులకు 2012–14 మధ్య ఈపీఎఫ్ నమోదులో జరిగిన లోపాల కారణంగా దాదాపు 14 ఏళ్లుగా నిధులు అందడం లేదు. పలువురు కార్మికులు మృతి చెందినా వారి కుటుంబాలకు ప్రయోజనం దక్కలేదు.
బాధితులు పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. ప్రస్తుతం దస్త్రాల పరిశీలన, ఆడిట్ కొనసాగుతుండగా, మూడు నెలల్లో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
