Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

14 ఏళ్లుగా జడ్చర్ల పుర కార్మికులకు అందని ఈపీఎఫ్‌

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Aug 01, 2026 3:52 PM మహబూబ్‌నగర్తెలంగాణ
14 ఏళ్లుగా జడ్చర్ల పుర కార్మికులకు అందని ఈపీఎఫ్‌ - Udayam Digital
జడ్చర్ల పురపాలక కార్మికులకు 2012–14 మధ్య ఈపీఎఫ్‌ నమోదులో జరిగిన లోపాల కారణంగా దాదాపు 14 ఏళ్లుగా నిధులు అందడం లేదు. పలువురు కార్మికులు మృతి చెందినా వారి కుటుంబాలకు ప్రయోజనం దక్కలేదు. బాధితులు పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. ప్రస్తుతం దస్త్రాల పరిశీలన, ఆడిట్‌ కొనసాగుతుండగా, మూడు నెలల్లో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...