Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీపీసీలో పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనం

Follow Udayam on Google
S kumar Aug 10, 2026 9:21 PM పెద్దపల్లి General
ఎన్టీపీసీలో పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనం - Udayam
రామగుండం నియోజకవర్గ పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనం సోమవారం ఎన్టీపీసీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీపీఎఫ్ చర్చ్ పాస్టర్ ఫెలోషిప్ లోగోను మనాలి ఠాకూర్ ఆవిష్కరించారు. పాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు క్రైస్తవ సంఘాల నాయకులు, పాస్టర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...