Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 01, 2026 1:55 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ - Udayam
పుట్టపర్తి (మం)జగరాజుపల్లి SC కాలనీలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, పింఛన్ల పంపిణీ సకాలంలో అందుతోందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...