Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ప్రక్రియ గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
B RAJESH Sep 08, 2026 6:51 PM విజయనగరంGeneral
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ప్రక్రియ గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్ - Udayam
ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను మంగళవారం ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేలా దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి, అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన, అర్హత నిర్ధారణ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...