వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచాలని . అయితే 12,13,14 తేదీలలో వరుస సెలవులు రావడంతో ప్రజలు అవసరమైన సర్టిఫికెట్లు పొందడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని
అందుచేత ఈ దరఖాస్తు స్వీకరణ గడువు ఈనెల 30 వరకు పొడిగించాలని ఉదయ సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్డాది ఉదయ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

