వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్ష, రక్షణ రంగాల సంస్థ ఎంటార్ టెక్నాలజీస్ జూన్ త్రైమాసికంలో రూ.50.2 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే ఆదాయం 130.4%,నికర లాభం 364.5% వృద్ధి చెందాయని ఎండీ పర్వత్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఈ త్రైమాసిక పనితీరు కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. బుధవారం బీఎస్ఈలో సంస్థ షేరు 5% క్షీణించి రూ.5,183.10కి చేరినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...
