వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు పింఛన్ కోసం ఈనెల 31లోపు మీసేవ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్లో వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కొత్త పెన్షన్లు చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తు తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

