Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా చెత్త కుప్పలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 01, 2026 1:53 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా చెత్త కుప్పలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు - Udayam
ధర్మవరం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు చెత్త కుప్పలు పేరుకుపోవడంతో పరిసర ప్రాంత ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజురోజుకు చెత్త పేరుకుపోతుండంతో దోమలు ఇతర క్రిమికీటకాలు పెరిగే అవకాశం ఉందని శానిటేషన్ అధికారి చెప్పిన స్పందించడంలేదన్నారు. ప్రధాన కార్యాలయం ఎదురుగానే ఈ పరిస్థితి నెలకొనడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...