Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీ డీకే అరుణ ప్రెస్ మీట్

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 5:39 PM మహబూబ్‌నగర్General
ఎంపీ డీకే అరుణ ప్రెస్ మీట్ - Udayam
​మహబూబ్‌నగర్‌లో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీ డీకే అరుణ, MJR జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి, హామీలను తుంగలో తొక్కి మోసం చేస్తోందని మండిపడ్డారు. పాలకుల తీరు మారకపోతే ప్రజలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేసి గద్దె దించుతామని ఘాటుగా హెచ్చరించారు.

Comments

G
Loading comments...