Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికలు ప్రశాంతం గా జరగాలి

Follow Udayam on Google
K Anuradha Sep 17, 2026 10:29 AM శ్రీకాకుళంGeneral
ఎన్నికలు ప్రశాంతం గా జరగాలి - Udayam
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద కోరారు. బుధవారం రాత్రి బైరి గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. చిన్నచిన్న గొడవలతో కేసుల్లో చిక్కుకుని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. సీఐ పైడపునాయుడు, ఎస్సై సురేష్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...