వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ 1000 రోజుల పాలన ప్రజలకు నిరాశ మిగిల్చిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్, రైతు భరోసా, రుణమాఫీ, ఉద్యోగాలు, సాగునీరు, ఎయిర్పోర్ట్ వంటి హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 1000 రోజుల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
Comments
Loading comments...

