వార్తలకు తిరిగి వెళ్లండి

రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ ఆంధ్రప్రదేశ్లోని తడలో కొత్త ప్లాంటు ఏర్పాటుకు తొలి దశలో రూ.1,225 కోట్ల పెట్టుబడికి బోర్డు ఆమోదం తెలిపింది.
దశలవారీగా మొత్తం రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 2029-30 నాటికి ప్లాంటు పూర్తికాగా, ఏడాదికి అదనంగా 4.5 లక్షల మోటార్సైకిళ్ల ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రానుంది.
Comments
Loading comments...
