వార్తలకు తిరిగి వెళ్లండి
ఆందోళన విరమించి చర్చలకు రావాలి

ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉండాలని, గత 24 గంటల్లో నాలుగు సార్లు ఆహ్వానించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
నిరసన తెలుపుతున్న విద్యార్థులు చర్చల కోసం ముందుకు రావాలని, అన్ని అంశాలపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చించాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...