Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆందోళన విరమించి చర్చలకు రావాలి

Follow Udayam on Google
మానస శర్మ Jul 23, 2026 5:33 PM జాతీయంGeneral
ఆందోళన విరమించి చర్చలకు రావాలి - Udayam
ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉండాలని, గత 24 గంటల్లో నాలుగు సార్లు ఆహ్వానించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులు చర్చల కోసం ముందుకు రావాలని, అన్ని అంశాలపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చించాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...