Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్. రంగాపురం లో పల్లె నిద్ర

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Sep 05, 2026 10:01 PM నంద్యాలGeneral
ఎన్. రంగాపురం లో పల్లె నిద్ర - Udayam
ప్యాపిలి మండలం ఎన్. రంగాపురం గ్రామంలో పోలీసులు శనివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై నాగార్జున ప్రజలకు నేరాల నివారణ, సైబర్‌ మోసాలు, రోడ్డు భద్రత, మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కల్పించారు. సైబర్‌ మోసాలకు గురైతే వెంటనే 1930, అత్యవసర పరిస్థితుల్లో 100/112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...