వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల తర్వాత వెంటనే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయడం ఓటర్లను అవమానించడమేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ తరహా ధోరణులను పరిశీలించి మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘానికి న్యాయస్థానం సూచించింది.
Comments
Loading comments...

