Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే సంజయ్‌ను కలిసిన మెట్‌పల్లి నూతన తహశీల్దార్

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 31, 2026 7:05 PM జగిత్యాలGeneral
ఎమ్మెల్యే సంజయ్‌ను కలిసిన మెట్‌పల్లి నూతన తహశీల్దార్ - Udayam
మెట్‌పల్లి నూతన తహశీల్దార్ ముఫ్తార్ పాషా సోమవారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ సేవలు, భూ సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రజలకు సేవలు వేగంగా, పారదర్శకంగా అందించాలని ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...