వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో "మట్టి వినాయకుడిని" ప్రతిష్టించి తొలిపూజ నిర్వహించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని, సర్వత్రా శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని విఘ్నేశ్వరుడిని ఎమ్మెల్యే బీఎంఆర్ గారు వేడుకున్నారు.
Comments
Loading comments...

