వార్తలకు తిరిగి వెళ్లండి

జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత గడుసు శశిధర్ రెడ్డి, మునుగోడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమనపల్లి సైదులును ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
Comments
Loading comments...

