వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పౌర్ణమి సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) గారికి నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వారికి ఆశీస్సులు అందిస్తూ అండగా ఉంటానని భరోసానిచ్చారు.
ఈ వేడుకల్లో పలువురు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

