వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ఖాజీపేట పంచాయతీ ఆదిత్యనగర్ కాలనీకి చెందిన మురళీకృష్ణ కొంతకాలంగా కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్నారు.
వైద్య చికిత్సకు రూ.10 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వినతిపత్రం సమర్పించారు. గతంలో రూ.5 లక్షలు మంజూరయ్యాయని, అదనంగా మరో రూ.5 లక్షలు మంజూరు చేయాలని సీఎంను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

