వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం తగ్గించింది. స్థానికుల వినతితో ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ అధికారులతో చర్చించి ఈ తగ్గింపునకు చొరవ చూపారు.
మాలరెడ్డిపల్లి, గొల్లాచెరువుల్లో ధర ₹6,500కు, సాయిపూర్, మాణిక్ నగర్లలో ₹6,000కు తగ్గించినట్లు 10వ వార్డు కౌన్సిలర్ అల్లాపూర్ శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

