వార్తలకు తిరిగి వెళ్లండి
ఎమర్జెన్సీ చీకటి రోజు: ప్రజాస్వామ్య స్వేచ్ఛపై దాడి
నిహారిక రెడ్డి Jun 25, 2026 5:50 AM అల్ ఇండియా 5 viewsabout 24 hours ago

ఎమర్జెన్సీ విధించి 51 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ కాలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 'రాజ్యాంగ హత్యా దినం'గా అభివర్ణించారు. దేశ చరిత్రలోనే ఇది అత్యంత చీకటి అధ్యాయమని, భావప్రకటనా స్వేచ్ఛపై జరిగిన ప్రత్యక్ష దాడిగా పేర్కొన్నారు.
రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వీరులందరికీ ఆయన నివాళులర్పించారు. రాజ్యాంగంపై దాడి జరిగితే ప్రజలు ఎప్పుడూ మౌనంగా ఉండరని, అసాధారణ ధైర్యంతో ఎదుర్కొంటారని మోదీ వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...