వార్తలకు తిరిగి వెళ్లండి

అటల్ బిహారీ వాజ్పేయి సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి పురస్కరించుకుని బిక్కవోలులో వాజ్పేయి చిత్రపటానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ...దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడు వాజ్పేయి అని అన్నారు.
Comments
Loading comments...

