వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్డీఎమ్ఏ కేసులో కీలక నిందితురాలి అరెస్టు నేపథ్యంలో డ్రగ్స్పై కఠిన చర్యలు, ప్రజల సహకారాన్ని కోరుతూ చిత్తూరు 1 టౌన్ సీఐ విజ్ఞప్తి చేశారు .
ఇటీవల ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు ఉగాండాకు చెందిన నసీమా ను బెంగళూరులో అరెస్ట్ చేసి అనంతరం రిమాండ్ కు తరలించారు.
Comments
Loading comments...

