వార్తలకు తిరిగి వెళ్లండి

అయిజ మండలం కుత్కనూరులో ఏఈఓ స్వాతి రైతులకు ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పించారు. ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని, పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయాలని సూచించారు.
రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏఈఓ స్వాతి సూచించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ పంటల ఎంపికలో తగిన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

