వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్.ఎన్.పేట మండలంలోని బొత్తాడసింగిలోని పోలింగ్ కేంద్రాన్ని తహశీల్దార్ జామి ఈశ్వరమ్మ, ఎంపీడీవో శ్రీనివాస రావు, సరుబుజ్జిలి ఇన్ఛార్జ్ ఎస్సై ప్రవళిక బుధవారం పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాన్ని ప్రభుత్వ పాఠశాల నుంచి కమ్యూనిటీ భవనానికి మార్చాలని వచ్చిన వినతిపై పరిశీలన చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు చెప్పారు.
Comments
Loading comments...

