వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎల్ ఐ సీ భారతీయ జీవిత బీమా 70 వ వార్షికోత్సవ కార్యక్రమం లో భాగంగా పాఠశాలల విద్యార్ధిని, విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, పోటీలు నిర్వహించారు.
ఈ పోటీలలో వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 100 మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ విజయశేఖర్, AO, ఆనందరావు, HGA వెంకటరామిరెడ్డి, తదితరుల బ్రాంచ్ కార్యాలయ అధికారులు, పాల్గొన్నారు.
Comments
Loading comments...

