వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం గురువారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఇ.రవి, ప్రధాన కార్యదర్శిగా జె.విజయానంద్, కోశాధికారిగా ఎ.కిరణ్ ఎన్నికయ్యారు.
సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తెలిపారు.
Comments
Loading comments...

