వార్తలకు తిరిగి వెళ్లండి

సెక్టార్-3లోని ఓ గ్రూప్హౌస్లో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది వాహనాలు దగ్ధమయ్యాయి. ఈవీ స్కూటర్లో షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
బాలుడు ప్రమాదాన్ని ముందే గుర్తించడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనలో కారు, స్కూటర్లు, ఏసీలు, సైకిళ్లు దగ్ధమవగా, సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.
Comments
Loading comments...
