Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ మానేరు వైపు ఎవరు వెళ్లొద్దు

Follow Udayam on Google
babu varun Aug 08, 2026 4:03 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎగువ మానేరు వైపు ఎవరు వెళ్లొద్దు - Udayam
ఎగు వ మానేరు వైపు ఎవరు వెళ్లొద్దని గంభీరావుపేట తహసిల్దార్ మారుతి రెడ్డి సూచించారు. ఎక్కువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా మానేరు లోకి భారీగా వరద నీరు చేరడంతో ఏ సమయంలోనైనా మత్తడి దూకే అవకాశం ఉందని తెలిపారు. వాగు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశువులను మేతకు తీసుకెళ్లద్దని, రైతులు జాగ్రత్తలు వహించాలని కోరారు.

Comments

G
Loading comments...