Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ భవన్‌పై గుడ్ల దాడి.. నాంపల్లిలో ఉద్రిక్తత

Follow Udayam on Google
Harika Aug 31, 2026 6:31 PM హైదరాబాద్General
గాంధీ భవన్‌పై గుడ్ల దాడి.. నాంపల్లిలో ఉద్రిక్తత - Udayam
హైదరాబాద్‌ నాంపల్లిలోని గాంధీ భవన్‌పై బీజేవైఎం కార్యకర్తలు గుడ్లు విసిరినట్లు సమాచారం అందింది. యూత్‌ కాంగ్రెస్‌ నిరసనకు వ్యతిరేకంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...